12 మందితో ఏర్పాటు కానున్న కువైట్ నూతన మంత్రివర్గం
- August 01, 2022
కువైట్ సిటీ: 12 మంది సభ్యులతో కువైట్ నూతన మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు నూతన ప్రధాని షేక్ అహ్మద్ నవాఫ్ అల్ సభా వెల్లడించారు.
గత మంత్రివర్గంలో పనిచేసిన ఆర్థిక, ఆయిల్, విదేశాంగ మంత్రులు తిరిగి అదే శాఖల మంత్రులుగా నియమితులయ్యారు.
రక్షణ మంత్రిగా మరియు ఉప ప్రధాని గా షేక్ తలాల్ ఖాలేద్ అల్ అహ్మద్ అల్ సభా నియమితులయ్యారు.
షేక్ నావాఫ్ తన కుమారుడు షేక్ అహ్మద్ కోసం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో అహ్మద్ ప్రధాని పదవి చేపట్టారు.
మంత్రి వర్గం కుర్పును సిద్ధం చేసుకున్న తర్వాత షేక్ అహ్మద్ మర్యాద పూర్వకంగా యువరాజు అమీర్ షేక్ మేషాల్ అల్ అహ్మద్ అల్ సభా ను కలిశారు.
నూతన ప్రధాని దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!









