4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించిన యూఏఈ
- August 02, 2022
అబుదాభి: గత ఆరు నెలలు నుండి రిజిస్టర్ నంబర్ ప్లేట్ దాస్తూ వచ్చిన పలు రకాల వాహనాలకు చెందిన సుమారు 4,200 మంది డ్రైవర్లకు జరిమానా విధించినట్లు అబుదాభి పోలీసులు వెల్లడించారు. జరిమానా కింద dh 400 చెల్లించాలి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వీరి మీద చర్యలు తీసుకోవడం ద్వారా మిగిలిన వారిలో కూడా పరివర్తన తీసుకురావచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







