తైఫ్లో పర్వత శిఖరంపై నుంచి కారు జారిపడి ముగ్గురు మృతి
- August 10, 2022
రియాద్: తైఫ్లోని హడా పర్వత శిఖరంపై నుంచి కారు స్కిడ్ అవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆ ప్రదేశంలో దృష్టికి అంతరాయం ఏర్పడిందని, దీంతో వాహనం వాగులో పడిపోయిందని సివిల్ డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.
తైఫ్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ కు అల్-హదాలోని పర్వతం నుండి ముగ్గురు వ్యక్తులతో ఉన్న మజ్దా కారు పడిపోయినట్లు సమాచారం అందింది. సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని కారు, ప్రయాణికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెతుకులాటలో, వారు వేర్వేరు ప్రదేశాల నుండి మూడు మృతదేహాలను వెలికితీశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







