బహ్రెయిన్ లో ఆసియా స్కామర్స్ కు ఐదేళ్లు జైలు శిక్ష
- August 10, 2022
మనామా: వివిధ ఆర్ధిక సైబర్ నేరాలకు పాల్పడిన ఐదుగురు ఆసియా స్కామర్స్ కు హై కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి BD 5,000 జరిమానా విధించింది.
వీరు బాధితులకు టెక్స్ట్ మెసేజ్ లలో లింకులు పంపించి వారు వాటి మీద క్లిక్ చేయగానే వారి ఖాతా నుండి డబ్బులను దొంగిలించడం చేస్తూ వచ్చారు.
దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధితులు వీరి కారణంగా తమ కష్టార్జితాన్ని కోల్పోయారు. నిందితుల మీద పోలీసులు మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







