తైఫ్లో పర్వత శిఖరంపై నుంచి కారు జారిపడి ముగ్గురు మృతి
- August 10, 2022
రియాద్: తైఫ్లోని హడా పర్వత శిఖరంపై నుంచి కారు స్కిడ్ అవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆ ప్రదేశంలో దృష్టికి అంతరాయం ఏర్పడిందని, దీంతో వాహనం వాగులో పడిపోయిందని సివిల్ డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.
తైఫ్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ కు అల్-హదాలోని పర్వతం నుండి ముగ్గురు వ్యక్తులతో ఉన్న మజ్దా కారు పడిపోయినట్లు సమాచారం అందింది. సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని కారు, ప్రయాణికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెతుకులాటలో, వారు వేర్వేరు ప్రదేశాల నుండి మూడు మృతదేహాలను వెలికితీశారు.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







