యూఏఈలో ఆసియా కప్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం
- August 14, 2022
యూఏఈ: యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ టిక్కెట్లను ఆగస్టు 15(సోమవారం) నుంచి విక్రయించనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. వాస్తవానికి ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ ను భద్రతా కారణాలతో యూఏఈలో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 28న దుబాయ్లో భారత్-పాకిస్థాన్ల మధ్య బ్లాక్బస్టర్ మ్యాచ్ జరగనుంది. టిక్కెట్లనుhttp://platinumlist.net లో బుక్ చేసుకోవచ్చని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచించింది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







