యూఏఈలో ఆసియా కప్.. టిక్కెట్ల విక్రయం ప్రారంభం
- August 14, 2022
యూఏఈ: యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ టిక్కెట్లను ఆగస్టు 15(సోమవారం) నుంచి విక్రయించనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. వాస్తవానికి ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ ను భద్రతా కారణాలతో యూఏఈలో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 28న దుబాయ్లో భారత్-పాకిస్థాన్ల మధ్య బ్లాక్బస్టర్ మ్యాచ్ జరగనుంది. టిక్కెట్లనుhttp://platinumlist.net లో బుక్ చేసుకోవచ్చని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







