మొబైల్ యాప్స్ ద్వారా ప్రభుత్వ రుసుముల చెల్లింపు
- August 18, 2022
యూఏఈ: వినియోగదారులు మొబైల్ చెల్లింపు యాప్లు, బ్యాంక్ బదిలీ, క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి ప్రభుత్వ రుసుములను చెల్లించవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌకర్యవంతమైన, మరింత సమర్థవంతమైన చెల్లింపు పద్ధతులను అందించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. వచ్చే మూడు నెలల్లో, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు తమ సేవల రుసుము చెల్లింపు eDirham ప్లాట్ఫారమ్ను ఉపయోగించడం క్రమంగా నిలిసివేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. శామ్సంగ్ పే, ఆపిల్ పే, బ్యాంకు బదిలీలు, క్రెడిట్ కార్డులను చెల్లింపులకు కస్టమర్లు వినియోగించవచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







