మొబైల్ యాప్స్ ద్వారా ప్రభుత్వ రుసుముల చెల్లింపు
- August 18, 2022యూఏఈ: వినియోగదారులు మొబైల్ చెల్లింపు యాప్లు, బ్యాంక్ బదిలీ, క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి ప్రభుత్వ రుసుములను చెల్లించవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌకర్యవంతమైన, మరింత సమర్థవంతమైన చెల్లింపు పద్ధతులను అందించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. వచ్చే మూడు నెలల్లో, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు తమ సేవల రుసుము చెల్లింపు eDirham ప్లాట్ఫారమ్ను ఉపయోగించడం క్రమంగా నిలిసివేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. శామ్సంగ్ పే, ఆపిల్ పే, బ్యాంకు బదిలీలు, క్రెడిట్ కార్డులను చెల్లింపులకు కస్టమర్లు వినియోగించవచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక