భారత రాయబారితో మంత్రి అబ్దుల్లా అల్నోయిమి భేటీ
- August 18, 2022
మనామా: సమాచార వ్యవహారాల మంత్రి డా. రంజాన్ బిన్ అబ్దుల్లా అల్నోయిమి బహ్రెయిన్ లో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఉమ్మడి సహకారం, మీడియా రంగంలో అవకాశాల గురించి చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత రాయబారి చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ రాజ్యం అభివృద్ధిని కాంక్షిస్తూ బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడంపై భారత దేశ ఆసక్తిని భారత దౌత్యవేత్త స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







