భారత రాయబారితో మంత్రి అబ్దుల్లా అల్నోయిమి భేటీ
- August 18, 2022మనామా: సమాచార వ్యవహారాల మంత్రి డా. రంజాన్ బిన్ అబ్దుల్లా అల్నోయిమి బహ్రెయిన్ లో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఉమ్మడి సహకారం, మీడియా రంగంలో అవకాశాల గురించి చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత రాయబారి చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ రాజ్యం అభివృద్ధిని కాంక్షిస్తూ బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడంపై భారత దేశ ఆసక్తిని భారత దౌత్యవేత్త స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి