చట్టాలను ఉల్లంఘించిన 20 మంది అరెస్టు
- August 21, 2022
కువైట్: చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 20 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. అన్ని ప్రాంతాలలో భద్రతా తనిఖీలను ముమ్మరం చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది. చట్టాలను ఉల్లంఘించే అక్రమార్కులను అరెస్టు చేయాలని డిప్యూటీ ప్రధాని, రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వివరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







