హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..ఏడుగురికి తీవ్ర గాయాలు
- August 22, 2022హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విరని దగ్గరలోని హాస్పటల్ లో చేర్పించారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో తరుచు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే ఉంటాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణముగా తరచూ ప్రమాదాలు జరగడం..కోట్లలో నష్టం వాటిల్లడం తో పాటు మనుషుల ప్రాణాలు సైతం అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
తాజాగా సోమవారం ఓ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా పొగ అలుముకుంది. ఈప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పొగ చుట్టుపక్కల వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!