చమురు ఉత్పత్తులను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రవాసులు అరెస్టు
- August 22, 2022
మస్కట్: చమురు ఉత్పత్తులను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు.
ఖాసబ్ పోర్ట్ సమీపంలో చమురు ఉత్పన్నాలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఆసియా జాతీయులు ప్రయాణిస్తున్న పడవను ముసండం కోస్ట్ గార్డ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి అని ROP ప్రకటనలో పేర్కొంది
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







