గాలిలో తేమ శాతం పెరుగతుంది
- August 26, 2022
కువైట్ సిటీ: ఈ వారాంతంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో అధిక మేఘాలు కమ్ముకోవడంతో గాలిలో తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వేడి మరియు తేమతో కూడిన గాలి ఉన్న ప్రాంతాన్ని ప్రభావితం చేసే వాతావరణ వ్యవస్థలలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల వాతావరణంలో మార్పులు చేర్పులు జరుగుతాయని వాతావరణ విభాగం వెల్లడించింది.
తేమ శాతం పెరిగే అవకాశం ఉన్న సందర్భంలో తీర ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 మరియు 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







