పాకిస్థాన్లో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ఆదేశించిన కింగ్ సల్మాన్
- August 26, 2022
రియాద్: పాకిస్తాన్లో $1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని రాజు సల్మాన్ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక సమాచారం వెలువడింది.
సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు అతని పాకిస్తాన్ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ మధ్య టెలిఫోన్ కాల్ సందర్భంగా ఈ ఆదేశాలకు సంబంధించిన విషయాలను బయటకు వచ్చాయి.
పాక్ మాజీ అధ్యక్షుడు భుట్టో జర్దారీ ట్విట్టర్లో పేర్కొంటూ, సౌదీ అరేబియా పాకిస్తాన్లో పెట్టుబడులను పెట్టడాన్ని తాను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు.
సౌదీ అరేబియా అందించే అన్ని రకాల సహాయాన్ని ఎంతో విలువైనదిగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







