బహ్రెయిన్ లో ఘనంగా 'శ్రీ రామ నవమి' వేడుకలు
- April 15, 2016

శ్రీ కృష్ణ టెంపుల్,మనామా లో తెలుగు వారంతా కలిసి శ్రీ రామ నవమిని పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం, శ్రీ రామ పట్టాభిషేక కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.బహ్రెయిన్ లో శుక్రవారం సెలువు దినం కావడంతో పండుగను మరింత ఉత్సహాంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమములో భక్తులు గణనీయమైన సంఖ్యలో హాజరయ్యారు.మైలవరపు శ్రీనివాస రావు గారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.ఈ కళ్యాణ మహోత్సవం మురళి కృష్ణ,ఆర్.వి రావు ,అశోక్ రావు గార్ల ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించబడినది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







