నకిలీ ఇంధనాన్ని విక్రయించిన గ్యాస్ స్టేషన్ యజమాని పై చర్యలు
- September 01, 2022
సౌదీ అరేబియా: నకిలీ ఇంధనాన్ని విక్రయించినందుకు సౌదీ పౌరుడు గ్యాస్ స్టేషన్ యజమానిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ (MOC) చర్యలు తీసుకోవడం జరిగింది .
వాణిజ్య వ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు సదరు పౌరుడి పై వ్యతిరేకంగా జజాన్ ప్రాంతంలోని క్రిమినల్ కోర్టు జారీ చేసిన న్యాయపరమైన తీర్పు తర్వాత MOC చర్యలు తీసుకోవడం జరిగింది.
ప్రజలకు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేని నకిలీ ఇంధనాన్ని విక్రయిస్తూ అతడు పట్టుబడ్డాడు.
పౌరులు ఉపయోగించే ఇంధనాన్ని తనిఖీ చేయడానికి నిర్వహించిన ఫలితాలు అతను గ్యాసోలిన్ 91తో ఇతర పదార్థాలను కలుపుతున్నట్లు తేలింది.
జజాన్ ప్రాంతంలోని క్రిమినల్ కోర్టు పౌరుడికి ఆర్థిక జరిమానా విధించింది, అలాగే అతనిపై జారీ చేసిన తీర్పును తన స్వంత ఖర్చుతో రెండు వార్తాపత్రికలలో ప్రచురించడం ద్వారా పరువు నష్టం ఆదేశాన్ని విధించింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







