యూఏఈ లో ప్రపంచంలోనే అరుదైన పింక్ డైమండ్ ఎగ్జిబిషన్
- September 06, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత అరుదైన పింక్ డైమండ్స్ లో ఒకటైన “విలియమ్సన్ పింక్ స్టార్” వజ్రాన్ని దుబాయ్ లో ప్రదర్శనకు పెట్టారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ (DMCC), ఫ్లాగ్షిప్ ఫ్రీ జోన్, కమోడిటీస్ ట్రేడ్ అండ్ ఎంటర్ప్రైజ్పై దుబాయ్ అథారిటీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉండే పింక్ డైమండ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున వ్యాపారులు ఈ షో కు వస్తున్నారు. ఈ పింక్ డైమండ్ 11.15 క్యారెట్లు ఉంటుంది. అక్టోబర్లో హాంగ్కాంగ్లోని సోత్బైస్ సింగిల్-లాట్ వేలంలో దీన్ని విక్రయించనున్నారు. ఆ లోపు సింగపూర్, తైపీలలో కూడిన పింక్ డైమండ్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. అత్యంత అరుదైన ఈ వజ్రానికి వేలంలో దాదాపు 21 మిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన









