యూఏఈ లో ప్రపంచంలోనే అరుదైన పింక్ డైమండ్ ఎగ్జిబిషన్
- September 06, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత అరుదైన పింక్ డైమండ్స్ లో ఒకటైన “విలియమ్సన్ పింక్ స్టార్” వజ్రాన్ని దుబాయ్ లో ప్రదర్శనకు పెట్టారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ (DMCC), ఫ్లాగ్షిప్ ఫ్రీ జోన్, కమోడిటీస్ ట్రేడ్ అండ్ ఎంటర్ప్రైజ్పై దుబాయ్ అథారిటీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉండే పింక్ డైమండ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున వ్యాపారులు ఈ షో కు వస్తున్నారు. ఈ పింక్ డైమండ్ 11.15 క్యారెట్లు ఉంటుంది. అక్టోబర్లో హాంగ్కాంగ్లోని సోత్బైస్ సింగిల్-లాట్ వేలంలో దీన్ని విక్రయించనున్నారు. ఆ లోపు సింగపూర్, తైపీలలో కూడిన పింక్ డైమండ్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. అత్యంత అరుదైన ఈ వజ్రానికి వేలంలో దాదాపు 21 మిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







