ఎట్టకేలకు షూటింగ్ షురూ చేసిన సూపర్ స్టార్.!
- September 12, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న #SSMB 28 చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో సోమవారం ఘనంగా లాంచ్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచే స్టార్ట్ కానుంది.
రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేశారట. ఈ సెట్లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ని ప్లాన్ చేశారట. కంటిన్యూస్గా నెల రోజుల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి అత్యంత కీలకం కానుందనీ తెలుస్తోంది.
ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, గతంలో ‘అతడు’ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కలిశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో ‘ఖలేజా’ వచ్చింది. మళ్లీ ఆ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యేందుకు చాలా టైమ్ పట్టింది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో మహేష్కి జోడీగా నటిస్తోంది.
ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Reply
Forward
ఎట్టకేలకు షూటింగ్ షురూ చేసిన సూపర్ స్టార్.!
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న #SSMB 28 చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో సోమవారం ఘనంగా లాంచ్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచే స్టార్ట్ కానుంది.
రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేశారట. ఈ సెట్లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ని ప్లాన్ చేశారట. కంటిన్యూస్గా నెల రోజుల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి అత్యంత కీలకం కానుందనీ తెలుస్తోంది.
ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, గతంలో ‘అతడు’ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కలిశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో ‘ఖలేజా’ వచ్చింది. మళ్లీ ఆ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యేందుకు చాలా టైమ్ పట్టింది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో మహేష్కి జోడీగా నటిస్తోంది.
ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Reply
Forward
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









