ఎట్టకేలకు షూటింగ్ షురూ చేసిన సూపర్ స్టార్.!
- September 12, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న #SSMB 28 చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో సోమవారం ఘనంగా లాంచ్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచే స్టార్ట్ కానుంది.
రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేశారట. ఈ సెట్లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ని ప్లాన్ చేశారట. కంటిన్యూస్గా నెల రోజుల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి అత్యంత కీలకం కానుందనీ తెలుస్తోంది.
ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, గతంలో ‘అతడు’ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కలిశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో ‘ఖలేజా’ వచ్చింది. మళ్లీ ఆ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యేందుకు చాలా టైమ్ పట్టింది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో మహేష్కి జోడీగా నటిస్తోంది.
ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Reply
Forward
ఎట్టకేలకు షూటింగ్ షురూ చేసిన సూపర్ స్టార్.!
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న #SSMB 28 చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో సోమవారం ఘనంగా లాంచ్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచే స్టార్ట్ కానుంది.
రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేశారట. ఈ సెట్లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ని ప్లాన్ చేశారట. కంటిన్యూస్గా నెల రోజుల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి అత్యంత కీలకం కానుందనీ తెలుస్తోంది.
ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, గతంలో ‘అతడు’ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కలిశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో ‘ఖలేజా’ వచ్చింది. మళ్లీ ఆ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యేందుకు చాలా టైమ్ పట్టింది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో మహేష్కి జోడీగా నటిస్తోంది.
ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Reply
Forward
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







