అల్ ఫతే హైవే పూర్తిగా మూసివేత
- September 14, 2022
మనామా: అల్ ఫతేహ్ హైవే డెవలప్ మెంట్ పనుల కారణంగా సౌత్బౌండ్ ట్రాఫిక్ కోసం హైవేని పూర్తిగా మూసివేయనున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ తెలిపింది. ఈ సమయంలో ట్రాఫిక్ ను ఎగ్జిబిషన్స్ అవెన్యూకి మళ్లించనున్నట్లు పేర్కొంది. వాహన దారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని వర్క్స్ మినిస్ట్రీ సూచించింది. అల్ ఫతేహ్ హైవే మూసివేత ఉత్తర్వులు గురువారం నుండి ఆదివారం వరకు తెల్లవారుజాము ఒంటిగంట నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయని వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!







