ముగిసిన వేసవి పని గంటల నిషేధ ఉత్తర్వుల వ్యవధి
- September 15, 2022
దోహా: 2022 సెప్టెంబర్ 15 తో బహిరంగ ప్రదేశాలలో వేసవి పని వేళల నిషేధ ఉత్తర్వులు ముగియనున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమేరకు కార్మిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది. వేసవి కాలంలో వేడి, ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. 17 ప్రకారం.. ఉదయం పూట బహిరంగ ప్రదేశాలలో కార్మికులు పనిచేయకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..







