ముగిసిన వేసవి పని గంటల నిషేధ ఉత్తర్వుల వ్యవధి
- September 15, 2022
దోహా: 2022 సెప్టెంబర్ 15 తో బహిరంగ ప్రదేశాలలో వేసవి పని వేళల నిషేధ ఉత్తర్వులు ముగియనున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమేరకు కార్మిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది. వేసవి కాలంలో వేడి, ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. 17 ప్రకారం.. ఉదయం పూట బహిరంగ ప్రదేశాలలో కార్మికులు పనిచేయకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









