ముగిసిన వేసవి పని గంటల నిషేధ ఉత్తర్వుల వ్యవధి
- September 15, 2022
దోహా: 2022 సెప్టెంబర్ 15 తో బహిరంగ ప్రదేశాలలో వేసవి పని వేళల నిషేధ ఉత్తర్వులు ముగియనున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమేరకు కార్మిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది. వేసవి కాలంలో వేడి, ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. 17 ప్రకారం.. ఉదయం పూట బహిరంగ ప్రదేశాలలో కార్మికులు పనిచేయకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







