కొత్తగా 144 గ్రాంట్లను ఆమోదించిన షార్జా పాలకుడు
- September 15, 2022
షార్జా: ఖోర్ఫక్కన్ యూనివర్శిటీలో పౌరుల కోసం 144 గ్రాంట్లను సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హెచ్.హెచ్. డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదించారు. పౌరుల కోసం ఉద్దేశించిన గ్రాంట్లలో ఇది రెండవ బ్యాచ్ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఇప్పటివరకు 649 గ్రాంట్లు ఆమోదించబడ్డాయన్నారు. షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీలో ప్రసారమయ్యే "డైరెక్ట్ లైన్" కార్యక్రమం ద్వారా షార్జా పాలకుడు తాజాగా 144 గ్రాంట్లను ఆమోదించిన విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..







