కొత్తగా 144 గ్రాంట్లను ఆమోదించిన షార్జా పాలకుడు
- September 15, 2022
షార్జా: ఖోర్ఫక్కన్ యూనివర్శిటీలో పౌరుల కోసం 144 గ్రాంట్లను సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హెచ్.హెచ్. డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదించారు. పౌరుల కోసం ఉద్దేశించిన గ్రాంట్లలో ఇది రెండవ బ్యాచ్ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఇప్పటివరకు 649 గ్రాంట్లు ఆమోదించబడ్డాయన్నారు. షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీలో ప్రసారమయ్యే "డైరెక్ట్ లైన్" కార్యక్రమం ద్వారా షార్జా పాలకుడు తాజాగా 144 గ్రాంట్లను ఆమోదించిన విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









