కొత్తగా 144 గ్రాంట్లను ఆమోదించిన షార్జా పాలకుడు
- September 15, 2022
షార్జా: ఖోర్ఫక్కన్ యూనివర్శిటీలో పౌరుల కోసం 144 గ్రాంట్లను సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హెచ్.హెచ్. డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదించారు. పౌరుల కోసం ఉద్దేశించిన గ్రాంట్లలో ఇది రెండవ బ్యాచ్ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఇప్పటివరకు 649 గ్రాంట్లు ఆమోదించబడ్డాయన్నారు. షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీలో ప్రసారమయ్యే "డైరెక్ట్ లైన్" కార్యక్రమం ద్వారా షార్జా పాలకుడు తాజాగా 144 గ్రాంట్లను ఆమోదించిన విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







