తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు
- September 15, 2022
హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని టిఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. గురువారం ఈ మేరకు సీఎం కెసిఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా గురువారం సాయంత్రంలోగా దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటూ పలు వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు… ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ టిఆర్ఎస్ సర్కారు ఇటీవలే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









