2 కిలోమీటర్లకు తగ్గనున్న విజిబిలిటీ
- September 17, 2022
దోహా: అరేబియా ద్వీపకల్పంలోని ఈశాన్య ప్రాంతంలో దుమ్ము, ధూళి ఏర్పడినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి కారణంగా కొన్ని ప్రదేశాలలో 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం వరకు దృశ్యమానత(విజిబిలిటీ) తగ్గుతుందన్నారు. 2022 సెప్టెంబరు 17న పలు ప్రదేశాలలో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో సముద్రతీరంతోపాటు ఆఫ్షోర్ లోనూ పేలవమైన దృశ్యమాన తగ్గుతుందన్నారు. అలాగే అర్థరాత్రి వరకు సముద్ర ఆలలు ఎగసిపడే అవకాశం ఉందని, ఈ సమయంలో పౌరులు, నివాసితులందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది.
తాజా వార్తలు
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!







