2 కిలోమీటర్లకు తగ్గనున్న విజిబిలిటీ
- September 17, 2022
దోహా: అరేబియా ద్వీపకల్పంలోని ఈశాన్య ప్రాంతంలో దుమ్ము, ధూళి ఏర్పడినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి కారణంగా కొన్ని ప్రదేశాలలో 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం వరకు దృశ్యమానత(విజిబిలిటీ) తగ్గుతుందన్నారు. 2022 సెప్టెంబరు 17న పలు ప్రదేశాలలో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో సముద్రతీరంతోపాటు ఆఫ్షోర్ లోనూ పేలవమైన దృశ్యమాన తగ్గుతుందన్నారు. అలాగే అర్థరాత్రి వరకు సముద్ర ఆలలు ఎగసిపడే అవకాశం ఉందని, ఈ సమయంలో పౌరులు, నివాసితులందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!









