2 కిలోమీటర్లకు తగ్గనున్న విజిబిలిటీ
- September 17, 2022
దోహా: అరేబియా ద్వీపకల్పంలోని ఈశాన్య ప్రాంతంలో దుమ్ము, ధూళి ఏర్పడినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి కారణంగా కొన్ని ప్రదేశాలలో 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం వరకు దృశ్యమానత(విజిబిలిటీ) తగ్గుతుందన్నారు. 2022 సెప్టెంబరు 17న పలు ప్రదేశాలలో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో సముద్రతీరంతోపాటు ఆఫ్షోర్ లోనూ పేలవమైన దృశ్యమాన తగ్గుతుందన్నారు. అలాగే అర్థరాత్రి వరకు సముద్ర ఆలలు ఎగసిపడే అవకాశం ఉందని, ఈ సమయంలో పౌరులు, నివాసితులందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







