'తెలుగు కళా స్రవంతి-అబుధాబి' వారి ఉగాది వేడుకలు
- April 17, 2016
తెలుగు కళా స్రవంతి అబుధాబి వారు ఉగాది వేడుకలు 15న ఏప్రిల్ శుక్రవారం అబుధాబి లో నిర్వహించారు.ఈ కార్యక్రమములో యం.పి శ్రీ మురళి మోహన్ గార్కి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.అబుధాబి లో తెలుగు కళా స్రవంతి చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.
ఈ కార్యక్రమములో ప్రముఖ కవి,గాయకులూ గోరేటి వెంకన్న,చైతన్య,జెబర్దస్త్ రాకింగ్ రాకేష్ సినీ నటి పింకీ,లతా చౌదరి,చందు,అలీం ఖాన్ సుమదుర ఆర్ట్స్ అకాడమీ వారు ఇండియా నుంచి వచ్చి దాదాపు 1500 మంది హాజరైన వారిని అలరింప జేసారు.అబుధాబి లోని చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.అందరికి సాంప్రదాయ వంటకాలు ఏర్పాటు చేసారు.









తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







