'తెలుగు కళా స్రవంతి-అబుధాబి' వారి ఉగాది వేడుకలు

- April 17, 2016 , by Maagulf

తెలుగు కళా స్రవంతి అబుధాబి వారు ఉగాది వేడుకలు 15న ఏప్రిల్ శుక్రవారం అబుధాబి లో నిర్వహించారు.ఈ కార్యక్రమములో యం.పి శ్రీ మురళి మోహన్ గార్కి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.అబుధాబి లో తెలుగు కళా స్రవంతి చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.

ఈ కార్యక్రమములో ప్రముఖ కవి,గాయకులూ గోరేటి వెంకన్న,చైతన్య,జెబర్దస్త్ రాకింగ్ రాకేష్ సినీ నటి పింకీ,లతా చౌదరి,చందు,అలీం ఖాన్ సుమదుర ఆర్ట్స్ అకాడమీ వారు ఇండియా నుంచి వచ్చి దాదాపు 1500 మంది హాజరైన వారిని అలరింప జేసారు.అబుధాబి లోని చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.అందరికి సాంప్రదాయ వంటకాలు ఏర్పాటు చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com