ముంబై టూ మస్కట్ డైరెక్ట్ ఫ్లైట్. విస్తారా ఎయిర్ లైన్స్ అనుమతులు
- September 21, 2022
మస్కట్ : అక్టోబర్ 1 నుంచి ముంబై టూ మస్కట్ కు డైరెక్ట్ గా ఫ్లైట్ సర్వీసును నడుపనుంది విస్తారా ఎయిర్ లైన్స్. భారత్ కు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ కు ఇందుకు సంబంధించిన అనుమతులకు ఖతార్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక ముంబై టూ మస్కట్ కు భారత్ కు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ లో ప్రయాణం చేయవచ్చు. వారానికి ఏడు సర్వీసులను నడిపేందుకు విస్తారా ఎయిర్ లైన్స్ కు అనుమతులు వచ్చాయి. ఈ సర్వీసు ద్వారా ఇండియా నుంచి మస్కట్ వెళ్లే వారి ప్రయాణం మరింత సులభం కానుంది. అటు అక్టోబర్ 1 నుంచే ముంబై-అబుదాబి ఫ్లైట్ సర్వీసును కూడా ప్రవేశ పెట్టనున్నట్లు ఇప్పటికే విస్తారా ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









