ఫిఫా ప్రపంచ కప్ 2022.. అవెన్యూస్ మాల్లో ప్రమోషన్స్
- September 24, 2022ఖతార్: రెండు నెలల్లో ఖతార్లో జరగబోయే ఫిఫా ప్రపంచ కప్ 2022ను ప్రోత్సహించడానికి అవెన్యూస్ మాల్లో ఒక స్టాల్ ని ప్రపంచ కప్ (ఖతార్ 2022) ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ప్రమోషన్ యాక్టివిటీ అక్టోబర్ 5 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. ఖతార్లో జరిగే మ్యాచులు జరిగే ఎనిమిది పిచ్ల గురించిన సమాచారంతో సహా బ్రోచర్లు, కరపత్రాలను స్టాల్స్ సిబ్బంది పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనితోపాటు సందర్శకులకు హయ్యా కార్డ్, క్యారియర్లకు అందించిన సేవల గురించి కూడా అవగాహన కల్పిస్తుందని, ఖతార్లో వివిధ విషయాలతో పాటు కరోనావైరస్కు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పిస్తున్నట్లు ఫిఫా ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్