ఫ్రొఫెషనల్ జాబ్స్ కోసం కువైట్ వచ్చే వారికి ఇక నుంచి టెస్ట్ ల నిర్వహణ
- September 25, 2022
కువైట్: కువైట్ లో ఫ్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన ఉద్యోగాలు సాధించిన ప్రవాసులకు వీసా ఇచ్చే ముందు ఇక నుంచి టెస్ట్ నిర్వహించనున్నారు. వారి ప్రతిభ, నైపుణ్యాలను తెలుసుకునేందుకు వారికి టెస్ట్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. కువైట్ సోసైటీ ఆఫ్ ఇంజనీర్స్(KSE) ప్రవాసులకు టెస్ట్ నిర్వహిస్తుంది. డెమగ్రాఫిక్ ఇమ్ బ్యాలెన్స్ సంస్కరణాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాన్పవర్ పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముబారక్ అల్-అజ్మీ తెలిపారు. మొదటి సారి వచ్చే వారికి KSE ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా వర్క్ పర్మిట్ రెన్యువల్ చేసుకునే వారు కూడా ఈ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









