పాఠశాల విద్యార్థులను కొట్టినందుకు మహిళకు జరిమానా
- April 18, 2016
ఒక స్త్రీ తన కుమారునీతో పోట్లాడిన ఇద్దరు పాఠశాల పిల్లలను కొట్టిన నేరానికి దోహా నేర న్యాయస్థానం ఆ మహిళకు 5,000 క్యు అర్ మొత్తంగా జరిమానా విధించింది..స్థానిక అరబిక్ డైలీ ఆర్రయహ్ తెలిపిన వివరాల ప్రకారం స్త్రీ నుండి తన కుమారుడు తీసుకురావడానికి పాఠశాలకు వెళ్ళినప్పుడు, తన పుత్రుదిపై ఇద్దరు పిల్లలు దాడి చేయడాన్ని గమనించింది. అయితే ఈమె రాకను గమనించిన ఆ ఇరువురు పిల్లలు ఆటస్థలం వైపునకు పారిపోయారు. వీరిని వెంబడించిన ఆ తల్లి వారీరువుర్ని పట్టుకని కొట్టింది. కాగా తన్నులు తిన్న ఇద్దరు పిల్లల తల్లులు తమ పిల్లలపై దాడి ఆమెపై పోలీసులకు పిర్యాదు దాఖలు చేశారు. ఇరువురు బాలురకు తగిలిన గాయాల విషయంపై వైద్య నివేదిక ఆధారంగా పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి దోహా నేర న్యాయస్థానంకు అప్పగించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







