రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. ఆగ్రహంతో 10 టిప్పర్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు..
- September 27, 2022మహారాష్ట్ర: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి లగ్గాం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఓ టిప్పర్ బైక్ను ఢీకొట్టింది.ఈ ఘటనలో శాంతిగ్రామ్కు చెందిన బిజోలి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు.. 10 టిప్పర్లను తగులబెట్టారు.ఈ టిప్పర్లు సుర్జాపూర్ నుంచి బల్లార్షా వైపు ఐరన్ ఓర్ మట్టితో వెళ్తున్నాయి.10 టిప్పర్లను తగులబెట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్