యూఏఈ-ఒమన్ మధ్య హై-స్పీడ్ రైలు
- September 28, 2022
యూఏఈ: యూఏఈ-ఒమన్ల మధ్య హై-స్పీడ్ రైలును నడిపేందుకు ఒక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒమన్ రైల్, ఎతిహాద్ రైల్ రైల్వే నెట్వర్క్ లు అంగీకారం తెలిపాయి. తాజా ఒప్పందం ప్రకారం.. హై స్పీడ్ రైల్ నిర్వహణకు జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం $3 బిలియన్ల నిధులను కేటాయించనున్నారు. హై-స్పీడ్ ప్యాసింజర్ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, అబుధాబిని సోహర్తో మస్కట్కు ఉత్తరాన కలుపుతుందని ప్రణాళిక నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..