కార్మికుల భద్రతపై పోలీసు డైరెక్టరేట్ ఆకస్మిక తనిఖీలు
- September 29, 2022
మనామా: కార్మికుల వసతి, భద్రత, భద్రతా అవసరాలను నిర్ధారించడానికి, ఉల్లంఘనలను పరిష్కరించడానికి క్యాంపెయిన్ నిర్వహించినట్లు ఉత్తర గవర్నరేట్ పోలీసు డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ప్రకటించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, నార్తర్న్ మునిసిపాలిటీ, సంబంధిత డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA), ఆరోగ్య మంత్రిత్వ శాఖలు పాల్గొన్నాయని వెల్లడించింది. ప్రజా భద్రత కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీ క్యాంపెయిన్ లను తరచూ నిర్వహిస్తామని డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!









