కార్మికుల భద్రతపై పోలీసు డైరెక్టరేట్ ఆకస్మిక తనిఖీలు
- September 29, 2022
మనామా: కార్మికుల వసతి, భద్రత, భద్రతా అవసరాలను నిర్ధారించడానికి, ఉల్లంఘనలను పరిష్కరించడానికి క్యాంపెయిన్ నిర్వహించినట్లు ఉత్తర గవర్నరేట్ పోలీసు డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ప్రకటించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, నార్తర్న్ మునిసిపాలిటీ, సంబంధిత డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA), ఆరోగ్య మంత్రిత్వ శాఖలు పాల్గొన్నాయని వెల్లడించింది. ప్రజా భద్రత కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీ క్యాంపెయిన్ లను తరచూ నిర్వహిస్తామని డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్







