కార్మికుల భద్రతపై పోలీసు డైరెక్టరేట్ ఆకస్మిక తనిఖీలు
- September 29, 2022
మనామా: కార్మికుల వసతి, భద్రత, భద్రతా అవసరాలను నిర్ధారించడానికి, ఉల్లంఘనలను పరిష్కరించడానికి క్యాంపెయిన్ నిర్వహించినట్లు ఉత్తర గవర్నరేట్ పోలీసు డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ప్రకటించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, నార్తర్న్ మునిసిపాలిటీ, సంబంధిత డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA), ఆరోగ్య మంత్రిత్వ శాఖలు పాల్గొన్నాయని వెల్లడించింది. ప్రజా భద్రత కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీ క్యాంపెయిన్ లను తరచూ నిర్వహిస్తామని డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- రక్తదానం.. ప్రాణదానం..FOI ఈవెంట్స్ మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
- దుబాయ్ సాలిక్ ఫైన్లు..ఏ తప్పుకు ఎంత జరిమానా? తప్పించుకోవడం ఎలా?
- మేడారంలో తులాభారం..సీఎం రేవంత్ బరువు ఎంతంటే?
- అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం.. నివాసితుడికి షార్జా పోలీసుల సత్కారం
- బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు కీలక సూచనలు.. నిషేధిత, పరిమిత వస్తువుల పూర్తి జాబితా
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!







