గజల్ శ్రీనివాస్ కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కార్
- September 29, 2022
పూణే: "భారత రత్న" లతా మంగేష్కర్ జన్మ దినోత్సవ సందర్భంగా మై హోమ్ ఇండియా మహారాష్ట్ర, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ ను " సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం" జ్ఞాపిక , 21,000 వేల పురస్కార పారితోషకం తో పూణే నగరంలో యశ్వంత్ రావు చవాన్ ఆడిటోరియం లో వేలాది మంది సమక్షంలో విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు ప్రశాంత్ దామ్లే, చేతుల మీదుగా సత్కరించి అవార్డ్ అందజేశారు.ఈ కార్యక్రమానికి సునీల్ దేవధర్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రంలో డా.గజల్ శ్రీనివాస్ లతా మంగేష్కర్ పై రాజేంద్ర నాథ్ రెహబర్, కల్నల్ తిలక్ రాజ్, రవికాంత్ అన్మోల్ రచించిన హిందీ, ఉర్దూ గజళ్ళు గానం చేసి లతాజి కి గాన నీరాజనం అందజేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









