కొల్లు రవీంద్ర నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు..

- April 19, 2016 , by Maagulf
కొల్లు రవీంద్ర  నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు..

జిల్లాలోని నరసాపురం మండలం నవరసపురంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డిజిటల్‌ పంచాయతీ కార్యాలయం, నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ ఉపప్రణాళికకు రూ.8,832కోట్లు వినియోగిస్తామని చెప్పారు.మంత్రి సమక్షంలో 250మత్స్యకార కుటుంబాల వారు తెదేపాలో చేరారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com