కొల్లు రవీంద్ర నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు..
- April 19, 2016
జిల్లాలోని నరసాపురం మండలం నవరసపురంలో రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డిజిటల్ పంచాయతీ కార్యాలయం, నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ ఉపప్రణాళికకు రూ.8,832కోట్లు వినియోగిస్తామని చెప్పారు.మంత్రి సమక్షంలో 250మత్స్యకార కుటుంబాల వారు తెదేపాలో చేరారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







