రేపు ఉత్తమ అధికారులకు ప్రధానమంత్రి పురస్కారాలు..
- April 19, 2016
స్వచ్ఛభారత్, జన్ధన్ యోజన వంటి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ప్రభుత్వోద్యోగులకు గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ప్రజా పరిపాలన విభాగంలో రాణించిన వారికి, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో సృజనాత్మకత జోడించి, అద్భుత ఫలితాలు రాబట్టిన కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ అవార్డులు అందజేస్తారు. పౌర సేవల దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రారంభంకానున్న కార్యక్రమానికి రైల్వేమంత్రి సురేష్ప్రభు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. సిబ్బంది, ప్రజాఫిర్యాదులశాఖ మంత్రి జితేంద్రసింగ్ సభకు అధ్యక్షత వహించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







