హర్రర్ కామెడీ 'నాయకి' చిత్రం పాటలు విడుదల
- April 19, 2016
త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ కామెడీ 'నాయకి' చిత్రం పాటలు విడుదలయ్యాయి. గోవర్దన్రెడ్డి(గోవి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో సీడీని హైదరాబాద్లోని జేఆర్సీ ఫంక్షన్హాల్లో నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రఘుకుంచె, భాస్కర్భట్ల, మాళవిక తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







