'మదగజరాజు' పాటల విడుదల వేడుక ..

- April 19, 2016 , by Maagulf
'మదగజరాజు' పాటల విడుదల వేడుక ..

విశాల్‌, అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'మదగజరాజు'. సుందర్‌.సి దర్శకత్వం వహించగా విజయ్‌ ఆంటోనీ స్వరాలు సమకూర్చారు. మంగళవారం తాజ్‌డెక్కన్‌లో 'మదగజరాజు' ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రంలోని పాటలను విశాల్‌ ఆలపించి అలరించారు. కార్యక్రమంలో జెమిని కిరణ్‌, ఏఎమ్‌ రత్నం, రామసత్యనారాయణ, నిర్మాత తమటం కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com