నవంబర్ 19న ‘విశ్వ కన్నడ హబ్బ’
- October 25, 2022
దుబాయ్: నవంబర్ 19న దుబాయ్లోని షేక్ రషీద్ ఆడిటోరియంలో ‘విశ్వాస్ కన్నడ హబ్బా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కర్ణాటక ప్రెస్ క్లబ్ కౌన్సిల్ (KPCC) తెలిపింది. దుబాయ్లోని ఒమేగా హోటల్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు వారు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని కేపీసీసీతో కలిసి కన్నడిగరు దుబాయ్ నిర్వహించనుంది. అలాగే డాక్టర్ పునీత్ రాజ్కుమార్ పేరు మీద ప్రతి సంవత్సరం.. కన్నడ (సామాజిక, సంస్కృతి, కళ, భాష) రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి "అంతర్జాతీయ కన్నడ రత్న" అవార్డును అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టి.శివకుమార్ నగర నవిలే, కన్నడిగరు దుబాయ్ అధ్యక్షుడు సదన్ దాస్, కేపీసీసీ జీసీసీ ప్రెసిడెంట్, కెపిసిసి రాష్ట్ర కల్చరల్ & ఆర్ట్ ప్రెసిడెంట్ రవి సంతోష్, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి, యూఏఈ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ఎంకే, జీసీసీ ఉపాధ్యక్షులు దీపక్ సోమశేఖర్, గణేష్ రాయ్, విజయ్ గుజ్జర్ పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







