ఇళ్లలో వరుస చోరీలు: ఐదుగురు దొంగలు అరెస్ట్
- October 26, 2022
ఒమన్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులు సౌత్ అల్ షర్కియాలో 12 ఇళ్లలో చోరీలు చేసినట్లు తమ విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







