ఇళ్లలో వరుస చోరీలు: ఐదుగురు దొంగలు అరెస్ట్
- October 26, 2022
ఒమన్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులు సౌత్ అల్ షర్కియాలో 12 ఇళ్లలో చోరీలు చేసినట్లు తమ విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









