ఇళ్లలో వరుస చోరీలు: ఐదుగురు దొంగలు అరెస్ట్
- October 26, 2022
ఒమన్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులు సౌత్ అల్ షర్కియాలో 12 ఇళ్లలో చోరీలు చేసినట్లు తమ విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









