ఆసియా ప్రయాణికుడి నుండి పావు కిలో గంజాయి స్వాధీనం
- November 04, 2022
కువైట్: ఆసియా ప్రయాణికుడి నుండి పావు కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ కస్టమ్స్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటించింది. ఒక ఆసియా ప్రయాణికుడి అనుమానస్పద కదలికలపై కువైట్ విమానాశ్రయంలోని T5 సూపర్వైజర్కు సమాచారం వచ్చిందని, అనంతరం జరిపిన తనిఖీలో తన బట్టల మధ్య ప్లాస్టిక్ బాక్స్లో దాచిన పావు కిలో గంజాయిని గుర్తించినట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. ఈ సందర్భంగా గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ఇన్స్పెక్టర్ పోషించిన పాత్రను కువైట్ కస్టమ్స్ జనరల్ మేనేజర్ సులైమాన్ అల్-ఫహద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







