ఆసియా ప్రయాణికుడి నుండి పావు కిలో గంజాయి స్వాధీనం
- November 04, 2022
కువైట్: ఆసియా ప్రయాణికుడి నుండి పావు కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ కస్టమ్స్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటించింది. ఒక ఆసియా ప్రయాణికుడి అనుమానస్పద కదలికలపై కువైట్ విమానాశ్రయంలోని T5 సూపర్వైజర్కు సమాచారం వచ్చిందని, అనంతరం జరిపిన తనిఖీలో తన బట్టల మధ్య ప్లాస్టిక్ బాక్స్లో దాచిన పావు కిలో గంజాయిని గుర్తించినట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. ఈ సందర్భంగా గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ఇన్స్పెక్టర్ పోషించిన పాత్రను కువైట్ కస్టమ్స్ జనరల్ మేనేజర్ సులైమాన్ అల్-ఫహద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









