ఆసియా ప్రయాణికుడి నుండి పావు కిలో గంజాయి స్వాధీనం
- November 04, 2022
కువైట్: ఆసియా ప్రయాణికుడి నుండి పావు కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ కస్టమ్స్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటించింది. ఒక ఆసియా ప్రయాణికుడి అనుమానస్పద కదలికలపై కువైట్ విమానాశ్రయంలోని T5 సూపర్వైజర్కు సమాచారం వచ్చిందని, అనంతరం జరిపిన తనిఖీలో తన బట్టల మధ్య ప్లాస్టిక్ బాక్స్లో దాచిన పావు కిలో గంజాయిని గుర్తించినట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. ఈ సందర్భంగా గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ఇన్స్పెక్టర్ పోషించిన పాత్రను కువైట్ కస్టమ్స్ జనరల్ మేనేజర్ సులైమాన్ అల్-ఫహద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







