పొరపాటున ఖాతాలో జమయిన Dhs 3,269,000.. తిరిగిచ్చేందుకు నిరాకరణ
- November 14, 2022
యూఏఈ: అబుధాబిలో పొరపాటున తన ఖాతాలో జమ చేసిన 3.2 మిలియన్ దిర్హాలను తిరిగి ఇవ్వడానికి ఓ వ్యక్తి నిరాకరించాడు. దీంతో బాధితుడు అబుధాబి ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టును ఆశ్రయించాడు. పొరపాటున మరొక వ్యక్తి ఖాతాలో Dhs 3,269,000 జమ చేసినట్లు తెలిపారు. కానీ ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని వాపోయాడు. ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరాడు. కేసు పుర్వాపరాలను, పిటిషన్ దారుడు సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు.. పొరబాటున జమయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, అలాగే కోర్టు ఫీజులు, బాధితుడి న్యాయవాది ఫీజులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









