పొరపాటున ఖాతాలో జమయిన Dhs 3,269,000.. తిరిగిచ్చేందుకు నిరాకరణ
- November 14, 2022
యూఏఈ: అబుధాబిలో పొరపాటున తన ఖాతాలో జమ చేసిన 3.2 మిలియన్ దిర్హాలను తిరిగి ఇవ్వడానికి ఓ వ్యక్తి నిరాకరించాడు. దీంతో బాధితుడు అబుధాబి ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టును ఆశ్రయించాడు. పొరపాటున మరొక వ్యక్తి ఖాతాలో Dhs 3,269,000 జమ చేసినట్లు తెలిపారు. కానీ ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని వాపోయాడు. ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టును కోరాడు. కేసు పుర్వాపరాలను, పిటిషన్ దారుడు సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు.. పొరబాటున జమయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, అలాగే కోర్టు ఫీజులు, బాధితుడి న్యాయవాది ఫీజులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







