పాల పూరీ
- April 23, 2016
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- 2 కప్పులు, నెయ్యి- 2 టీ స్పూన్లు, పాలు- 4 కప్పులు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పంచదార- 5 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు తరుగు- 1 టేబుల్ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడా
తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, సరిపడా నీళ్ళు పోసి పూరీ పిండి కలుపుకోవాలి. ఆ పిండి ముద్దపై తడిగుడ్డ కప్పి అరగంట నానబెట్టాలి. ఈ లోగా ఒక గిన్నెలో పాలుపోసి సగం అయ్యే వరకూ మరిగించి, పంచదార, యాలుక పొడి వేసి పంచదార కరిగాక దించేయాలి. ఆ తరువాత పూరీ పిండితో చిన్న చిన్న పూరీలు చేసుకుని నూనెలో వేగించి, పాల మిశ్రమంలో వేసి బాదం తరుగు చల్లాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









