మాదక ద్రవ్యాల గుట్టు రట్టు: 23 మంది చొరబాటుదారులు అరెస్ట్
- November 22, 2022
మస్కట్ : మాదక ద్రవ్యాల గుట్టును రాయల్ ఒమన్ పోలీసులు (ROP) రట్టు చేశారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడంతోపాటు 23 మంది చొరబాటుదారులను అరెస్టు చేశారు. నార్త్ బతినా గవర్నరేట్లోని కోస్ట్ గార్డ్ పోలీసులు సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశించిన 20 మంది చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మరో సంఘటనలో సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు ముగ్గురు చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







