అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- February 14, 2026
యూఏఈ: దుబాయ్, కువైట్ పోలీసులు సంయుక్తంగా మాదకద్రవ్య ముఠా గుట్టును రట్టుచేసింది. ఈ సందర్భంగా అతిపెద్ద కాప్టాగన్ పిల్స్ స్మగ్లింగ్ చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా విఫలం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్ను విచ్ఛిన్నం చేసి 14 మిలియన్లకు పైగా కాప్టాగన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మొక్కజొన్న ధాన్యం సంచులలో మిలియన్ల కొద్దీ పిల్స్ ను దాచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









