సీఎంలు, హైకోర్టు సీజేల సదస్సు ను మోదీ ఆదివారం ప్రారంభించారు..

- April 24, 2016 , by Maagulf
సీఎంలు, హైకోర్టు సీజేల సదస్సు ను మోదీ ఆదివారం  ప్రారంభించారు..

న్యాయవ్యవస్థలో మార్పులు, కేసుల్లో జాప్యంపై దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. దేశంలో న్యాయవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com