ఇంజనీర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి: ఒమన్
- December 01, 2022
మస్కట్: ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నవారందరికి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ను వర్తింపజేయాలని నిర్మాణ పరిశ్రమలోని అన్ని సంస్థలను కార్మిక మంత్రిత్వ శాఖ కోరింది. పని చేసే ఇంజనీర్లు, నిర్మాణ రంగంలో కొత్తగా చేరే ఇంజనీర్లు తప్పనిసరిగా అక్రిడిటేషన్ పొందాలని సూచించింది. "ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీరింగ్" మంత్రిత్వ శాఖ ద్వారా వర్క్ పర్మిట్లను పొందడం లేదా పునరుద్ధరించుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంజనీర్లకు ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ కు సంబంధించిన కొత్త నిబంధనలు 2023 ఫిబ్రవరి నుండి అమలులోకి రానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









