ఇంజనీర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి: ఒమన్
- December 01, 2022
మస్కట్: ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నవారందరికి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ను వర్తింపజేయాలని నిర్మాణ పరిశ్రమలోని అన్ని సంస్థలను కార్మిక మంత్రిత్వ శాఖ కోరింది. పని చేసే ఇంజనీర్లు, నిర్మాణ రంగంలో కొత్తగా చేరే ఇంజనీర్లు తప్పనిసరిగా అక్రిడిటేషన్ పొందాలని సూచించింది. "ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీరింగ్" మంత్రిత్వ శాఖ ద్వారా వర్క్ పర్మిట్లను పొందడం లేదా పునరుద్ధరించుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంజనీర్లకు ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ కు సంబంధించిన కొత్త నిబంధనలు 2023 ఫిబ్రవరి నుండి అమలులోకి రానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







