ఫిఫా ప్రపంచకప్: ముగిసిన సౌదీ అరేబియా ప్రయాణం
- December 01, 2022
దోహా: దోహాలోని లుసైల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన FIFA వరల్డ్ కప్ 2022 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల మూడో రౌండ్లో మెక్సికోతో 1-2 తేడాతో ఓడిపోవడంతో సౌదీ అరేబియా నాకౌట్ 16లో ప్రవేశించాలనే 28 ఏళ్ల కల చెదిరింది. గ్రీన్ ఫాల్కన్లు తమ మొదటి మ్యాచ్ లో అర్జెంటీనాను 2–1 పై చారిత్రాత్మక విజయం సాధించి అభిమానుల్లో ఆశలు పెంచారు. కానీ ఆ తర్వాత పోలాండ్, మెక్సికో చేతిలో ఓడిపోయి గ్రూప్లో చివరి స్థానంలో తన ప్రయాణాన్ని ముగించింది.
ప్రపంచ కప్లో ఆరుసార్లు పాల్గొన్న సౌదీ జట్టు 1994లో టోర్నమెంట్లో ఒక్కసారి మాత్రమే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. ఆరు పాయింట్లతో అర్జెంటినా గ్రూప్ లో టాప్ లో ఉన్నది. అర్జెంటీనా చేతిలో 2-0 తేడాతో ఓడిపోయిన పోలాండ్ రెండో స్థానంలో.. నాలుగు పాయింట్లతో మెక్సికో మూడో స్థానంలో.. సౌదీ అరేబియా 3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్









