ఫిఫా ప్రపంచకప్: ముగిసిన సౌదీ అరేబియా ప్రయాణం
- December 01, 2022
దోహా: దోహాలోని లుసైల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన FIFA వరల్డ్ కప్ 2022 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల మూడో రౌండ్లో మెక్సికోతో 1-2 తేడాతో ఓడిపోవడంతో సౌదీ అరేబియా నాకౌట్ 16లో ప్రవేశించాలనే 28 ఏళ్ల కల చెదిరింది. గ్రీన్ ఫాల్కన్లు తమ మొదటి మ్యాచ్ లో అర్జెంటీనాను 2–1 పై చారిత్రాత్మక విజయం సాధించి అభిమానుల్లో ఆశలు పెంచారు. కానీ ఆ తర్వాత పోలాండ్, మెక్సికో చేతిలో ఓడిపోయి గ్రూప్లో చివరి స్థానంలో తన ప్రయాణాన్ని ముగించింది.
ప్రపంచ కప్లో ఆరుసార్లు పాల్గొన్న సౌదీ జట్టు 1994లో టోర్నమెంట్లో ఒక్కసారి మాత్రమే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. ఆరు పాయింట్లతో అర్జెంటినా గ్రూప్ లో టాప్ లో ఉన్నది. అర్జెంటీనా చేతిలో 2-0 తేడాతో ఓడిపోయిన పోలాండ్ రెండో స్థానంలో.. నాలుగు పాయింట్లతో మెక్సికో మూడో స్థానంలో.. సౌదీ అరేబియా 3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







