పబ్లిక్ ప్రాసిక్యూషన్కు 526 క్రిమినల్ కేసులు రిఫర్
- December 03, 2022
బహ్రెయిన్: అక్టోబర్ 7 నుండి నవంబర్ 30 వరకు 4767 తనిఖీ సందర్శనలను నిర్వహించినట్లు, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో 57 జాయింట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. 526 క్రిమినల్ ఉల్లంఘనలను, 62 బలవంతపు లేబర్ కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 205,000 బహ్రెయిన్ దినార్లను జరిమానాల కింద వసూలు చేసినట్లు తెలిపింది. 505 మంది కార్మికులను బహిష్కరించినట్లు తెలిపింది. లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలను కట్టుబడి ఉండాలని యజమానులు, ఉద్యోగులకు అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







