పబ్లిక్ ప్రాసిక్యూషన్కు 526 క్రిమినల్ కేసులు రిఫర్
- December 03, 2022
బహ్రెయిన్: అక్టోబర్ 7 నుండి నవంబర్ 30 వరకు 4767 తనిఖీ సందర్శనలను నిర్వహించినట్లు, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో 57 జాయింట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. 526 క్రిమినల్ ఉల్లంఘనలను, 62 బలవంతపు లేబర్ కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 205,000 బహ్రెయిన్ దినార్లను జరిమానాల కింద వసూలు చేసినట్లు తెలిపింది. 505 మంది కార్మికులను బహిష్కరించినట్లు తెలిపింది. లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలను కట్టుబడి ఉండాలని యజమానులు, ఉద్యోగులకు అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









