450 కంటే ఎక్కువ వాణిజ్య కేసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్
- December 14, 2022
రియాద్: 2022లో 450కి పైగా కమర్షియల్ కన్సీల్మెంట్ (తస్తాతూర్) కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్రహ్మాన్ అల్-హుస్సేన్ వెల్లడించారు. 2022లో సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాల్లోని పర్యావరణ నౌకాశ్రయాలకు 127,000 పార్టిసిపేటరీ మానిటరింగ్ టూర్లు నిర్వహించబడ్డాయన్నారు. యాంటీ-కమర్షియల్ కన్సీల్మెంట్ చట్టం ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకోవడానికి కమిటీ జారీ చేసిన 646 ఉల్లంఘనలు ఉన్నాయని, ఉల్లంఘించిన వారిపై విధించిన ఆర్థిక జరిమానాలు SR14 మిలియన్లకు మించి ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వాణిజ్య ఉల్లంఘనలను అనుసరించే విధానాన్ని అల్-హుస్సేన్ వివరించారు. గతంలో పరిశీలకుడు నేరుగా సంస్థలను సందర్శించి, వారి పత్రాలు, ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేసేవారన్నారు. అయితే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్లో వాణిజ్య సంస్థల సమాచారం అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు







