450 కంటే ఎక్కువ వాణిజ్య కేసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్
- December 14, 2022
రియాద్: 2022లో 450కి పైగా కమర్షియల్ కన్సీల్మెంట్ (తస్తాతూర్) కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్రహ్మాన్ అల్-హుస్సేన్ వెల్లడించారు. 2022లో సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాల్లోని పర్యావరణ నౌకాశ్రయాలకు 127,000 పార్టిసిపేటరీ మానిటరింగ్ టూర్లు నిర్వహించబడ్డాయన్నారు. యాంటీ-కమర్షియల్ కన్సీల్మెంట్ చట్టం ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకోవడానికి కమిటీ జారీ చేసిన 646 ఉల్లంఘనలు ఉన్నాయని, ఉల్లంఘించిన వారిపై విధించిన ఆర్థిక జరిమానాలు SR14 మిలియన్లకు మించి ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వాణిజ్య ఉల్లంఘనలను అనుసరించే విధానాన్ని అల్-హుస్సేన్ వివరించారు. గతంలో పరిశీలకుడు నేరుగా సంస్థలను సందర్శించి, వారి పత్రాలు, ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేసేవారన్నారు. అయితే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్లో వాణిజ్య సంస్థల సమాచారం అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







