హెరిటేజ్ విలేజ్లో నేషనల్ డే ఫెస్టివల్ డిసెంబర్ 24 వరకు పొడిగింపు
- December 20, 2022
బహ్రెయిన్: రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్లో నేషనల్ డే ఫెస్టివల్ వ్యవధిని డిసెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అద్భుతమైన జాతీయ పర్వదినాల సందర్భంగా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఉత్సవానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ఫెస్టివల్ లో భాగంగా అనేక కళాత్మక, వినోద కార్యకలాపాలు, ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ మార్కెట్లు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









