ఇద్దరు వ్యక్తులపై కాల్పులు.. ఒకరు మృతి.. యువకుడు అరెస్ట్
- December 25, 2022
రియాద్: ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపిన ఒక పౌరుడిని రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి మరణించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తరలించామని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితునిపై సాధారణ చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ట్విట్టర్లో తన అధికారిక ఖాతా ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







