ఇద్దరు వ్యక్తులపై కాల్పులు.. ఒకరు మృతి.. యువకుడు అరెస్ట్
- December 25, 2022
రియాద్: ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపిన ఒక పౌరుడిని రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి మరణించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తరలించామని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితునిపై సాధారణ చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ట్విట్టర్లో తన అధికారిక ఖాతా ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







