ఇద్దరు వ్యక్తులపై కాల్పులు.. ఒకరు మృతి.. యువకుడు అరెస్ట్
- December 25, 2022
రియాద్: ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపిన ఒక పౌరుడిని రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి మరణించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తరలించామని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితునిపై సాధారణ చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ట్విట్టర్లో తన అధికారిక ఖాతా ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







