ఒమన్లో పర్వత శిఖరంపై నుంచి కిందపడ్డ వ్యక్తి
- December 25, 2022
మస్కట్: అల్ అవాబిలోని విలాయత్లో పర్వతం పైనుంచి పడి గాయపడ్డ ఓ వ్యక్తిని రెస్క్యూ టీమ్లు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ తెలిపింది. సౌత్ అల్ బతినా గవర్నరేట్లో రెస్క్యూ టీమ్లు అల్ అవాబిలోని విలాయత్లోని పర్వతంపై నుండి ఒక వ్యక్తి పడి గాయపడినట్లు సమాచారం అందగానే రెస్క్యూ టీమ్ లు సంఘటనా స్థలానికి వెళ్లాయని తెలిపారు. రెస్క్యూ టీమ్లు అతనిని అత్యవసర వైద్య సంరక్షణ అందించి ఆసుపత్రికి తరలించినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







